Breaking News

పట్టభద్రుల ఎన్నికలు

పట్టభద్రులంతా ఓటర్లుగా నమోదు చేసుకోండి

పట్టభద్రులంతా ఓటర్లుగా నమోదు చేసుకోండి

సారథి న్యూస్, వాజేడు, ములుగు: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రులు అంతా ఓటరుగా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్​ ఎస్ కృష్ణఆదిత్య సూచించారు. ములుగు జిల్లా కలెక్టరేట్​లో ఆయన ceotelangana.nic.in వెబ్​సైట్​లో ఆయన స్వయంగా పట్టభద్రుల ఎన్నికల్లో ఓటరుగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నవంబర్ 6వ తేదీ వరకు పాన్ 18, లేదా పాన్ 19 ద్వారా ఆన్​లైన్​లో లేదా తహసీల్దార్​ఆఫీస్ లో ఓటరుగా నమోదు చేసుకోవచ్చని సూచించారు. నవంబర్ […]

Read More