Breaking News

నిమ్మగడ్డ

ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు

నిమ్మగడ్డ వ్యాజ్యంపై 28న విచారణ

సారథి న్యూస్​, అమరావతి: ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) మాజీ కమిషనర్‌ పదవీ కాలాన్ని అయిదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్‌ను సవాల్‌ చేసిన వ్యాజ్యంపై ఈ నెల 28న తుది విచారణ జరుపుతామని హైకోర్టు ప్రకటించింది. కమిషనర్‌ పదవి నుంచి తనను కావాలని తప్పించారని నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఆర్డినెన్స్‌ అందుకు అనుగుణంగా జారీ అయిన జీవోలను రద్దు చేయాలని కోరుతూ బీజేపీ, టీడీపీ నేతలు కామినేని శ్రీనివాస్, […]

Read More