Breaking News

నిత్యావసరాలు

కౌడిపల్లిలో సరుకులు పంపిణీ చేస్తున్న యువకులు

యువత… మేమున్నామని

సారథి న్యూస్, నర్సాపూర్: కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో యువకులు పంచాయతీ సిబ్బందికి బియ్యం, కూరగాయలు ఇతర నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రాజునాయక్, కౌడిపల్లి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రామాగౌడ్, సాయిలు, ఉప సర్పంచ్ కొండల్ రెడ్డి, బాలింతలు సొసైటీ డైరెక్టర్ సోమరమేష్ గుప్తా, మాజీ సర్పంచ్ సారయ్యగౌడ్, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు శంకర్ ఉన్నారు.

Read More