Breaking News

నాంపల్లి

పేదల సంక్షేమమే ధ్యేయం

సారథిన్యూస్​, హైదరాబాద్ : పేద ప్రజలు అన్ని వసతులతో సొంత ఇంట్లో సంతోషంగా ఉండటమే సీఎం కేసీఆర్​ ఉద్దేశ్యమని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ పేర్కొన్నారు. నాంపల్లి నియోజకవర్గంలోని బజ్జు గుట్టలో రూ. 127 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న డబుల్​బెడ్​రూం ఇండ్ల నిర్మాణాలపై శుక్రవారం సమీక్షించారు. ఒక్కో డబుల్​ బెడ్​రూం ఇంటి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 7.75 లక్షల రూపాయలను ఖర్చు చేస్తున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగరమేయర్​ బొంతు రామ్మోహన్​, వివిధ శాఖల […]

Read More