Breaking News

నల్లగొండ ఎస్పీ

మరింత కఠినంగా లాక్ డౌన్

సీఎం కేసీఆర్​ ఆదేశాల మేరకు బుధవారం నుంచి రెండో దశ లాక్ డౌన్… సారథి న్యూస్​, నల్లగొండ: సీఎం కేసీఆర్​ ఆదేశాల మేరకు బుధవారం నుంచి రెండో దశ లాక్ డౌన్ మరింత కఠినంగా అమలుచేయనున్నట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాథ్​ ప్రకటించారు. కరోనా(కోవిడ్–19) వ్యాప్తి నియంత్రణే లక్ష్యంగా లాక్ డౌన్ నిబంధనలను పకడ్బందీగా అమలుచేయడమే కాకుండా వాటిని ఎవరు ఉల్లంఘించినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలోని రెడ్ జోన్లు, కంటైన్​ మెంట్​ ప్రాంతాల పరిధిలో […]

Read More