Breaking News

నరీందర్ బాత్రా

ఐవోసీ పదవికి బాత్రా

న్యూఢిల్లీ: భారత్ ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) కీలక పదవిని చేపట్టనున్నారు. ఐవోసీ ఒలింపిక్ చానెల్ కమిషన్ మెంబర్​గా బాత్రాను నియమించారు. ఐవోసీ సెషన్, ఐవోసీ ఎగ్జిక్యూటివ్ కమిటీతో పాటు ఐవోసీ అధ్యక్షుడికి ఈ కమిషన్ సలహాలు, సూచనలు ఇస్తుంది. గేమ్స్​కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఈ కమిషన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. తనకు మంచి బాధ్యతలు అప్పగించిన ఐవోసీ అధ్యక్షుడు థామస్ బాచ్​కు బాత్రా కృతజ్ఞతలు […]

Read More
రూ.200 కోట్లు ఇవ్వండి

రూ.200 కోట్లు ఇవ్వండి

భారత ఒలింపిక్ అసోసియేషన్ న్యూఢిల్లీ: పోస్ట్ కరోనాలో గేమ్స్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా షురూ కావాలంటే రూ.200 కోట్ల గ్రాంట్ ఇవ్వాలని భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) కేంద్ర క్రీడాశాఖకు విజ్ఞప్తి చేసింది. దేశంలో అన్ని క్రీడాసమాఖ్యలకు ఆర్థికసాయం చేయాలని కోరింది. ‘వచ్చే ఏడాది వరకు స్పాన్సర్లు రారు. ఈ సమయంలో ప్రభుత్వ సాయం చాలా అవసరం. గ్రాంట్ ఇవ్వకపోతే గేమ్స్​ను మొదలుపెట్టడం చాలా కష్టమవుతుంది. ఐవోఏకు రూ.10 కోట్లు, జాతీయ సమాఖ్యలకు రూ. 5కోట్లు, నాన్ […]

Read More