Breaking News

ద్రోణాచార్య

‘ఖేల్​రత్న’కు జ్యోతి సురేఖ

న్యూఢిల్లీ: దశాబ్ద కాలంలో అనేక విజయాలు సాధించిన తెలుగు ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ.. రాజీవ్​గాంధీ ఖేల్​రత్న అవార్డుకు నామినేట్ అయింది. అంతర్జాతీయ స్థాయిలో 33 పతకాలు నెగ్గిన సురేఖకు ఏపీ ప్రభుత్వం కూడా మద్దతుగా నిలిచింది. బ్యాడ్మింటన్​లో షట్లర్ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి, సమీర్ వర్మ అర్జున బరిలో నిలిచారు. ద్రోణాచార్య కోసం ఎస్‌.మురళీధరన్‌, భాస్కర్‌ బాబు నామినేట్‌ అయ్యారు. ధ్యాన్‌చంద్‌ అవార్డు కోసం ప్రదీప్‌ గాంధీ, ముంజుషా కన్వర్‌ పేర్లను ఫెడరేషన్‌ రికమెండ్‌ […]

Read More