Breaking News

దుర్గంచెరువు

ప్రతి డ్యాం వద్ద బోటింగ్​సౌకర్యం

ప్రతి డ్యాం వద్ద బోటింగ్​ సౌకర్యం

సారథి న్యూస్, హైదరాబాద్: హుస్సేన్​సాగర్​లో తెలంగాణ టూరిజం శాఖ ఏర్పాటుచేసిన క్రూయిజ్​ బోట్​ను టూరిజం శాఖ మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్, డిప్యూటీ సీఎం మహమూద్​అలీ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్​గౌడ్​ మాట్లాడుతూ.. త్వరలోనే హుస్సేన్​సాగర్​లో కదిలే రెస్టారెంట్​ బోట్ ​అందుబాటులోకి వస్తుందన్నారు. అలాగే దుర్గంచెరువులోనూ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పర్యాటకుల సౌకర్యార్థం రాష్ట్రంలోని ప్రతి డ్యాం వద్ద బోటింగ్​ సౌకర్యం కల్పిస్తామన్నారు. గోవా నిపుణుల సహాయంతో రాష్ట్రంలో వాటర్ స్పోర్ట్స్ అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి […]

Read More