Breaking News

దివంగత ప్రధాని

సాంకేతిక విప్లవానికి రాజీవ్​నాంది

సాంకేతిక విప్లవానికి రాజీవ్​ నాంది

సారథి న్యూస్, కర్నూలు: దివంగత ప్రధానమంత్రి రాజీవ్​గాంధీ 76 జయంతి వేడుకలను కాంగ్రెస్​పార్టీ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో ఘనంగా నిర్వహించారు. సీ క్యాంపు సెంటర్​లో రాజీవ్​గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పుల్లారెడ్డి కాలేజీ వద్ద ఉన్న అనాథ బాలబాలికలకు పండ్లు, బ్రెడ్డు అందజేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఏపీపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ మాట్లాడుతూ.. స్వర్గీయ ప్రధాని రాజీవ్ గాంధీ సాంకేతిక విప్లవానికి రూపకల్పన చేశారని కొనియాడారు. నేడు సెల్ ఫోన్ వినియోగం ప్రతి ఒక్కరికి […]

Read More