Breaking News

తెల్లతెల్లవారింది..

తెల్లతెల్లవారింది..

తెల్లతెల్లవారింది..

సారథి న్యూస్​, మానవపాడు: తెగ చలి పెడుతోంది. మంచు దుప్పటి పరుచుకుంది. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని చాలా గ్రామాల్లో పొగమంచు ఇలా కమ్మేసింది. తెల్లవారుజామున 6 గంటల నుంచి 8.15 గంటల వరకు సూర్యోదయం కనిపించడం లేదు. గ్రామీణ ప్రకృతి సౌందర్యాన్ని‘సారథి’ జర్నలిస్టు సాధిక్​ తన కెమెరాలో ఇలా బంధించారు.

Read More