Breaking News

డీసెంబర్

ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ

ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ

సామాజిక సారథి, వెల్దండ: ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా స్థానిక హెల్త్​సెంటర్​ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పీహెచ్​సీ డాక్టర్ తిలక్ మాట్లాడుతూ.. హెచ్ఐవీ వచ్చినట్లు అనుమానం వస్తే వెంటనే ప్రభుత్వాస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. హెచ్ఐవీ సోకినవారు అధిక జ్వరంతో బరువు తగ్గడం, రాత్రిళ్లు విపరీతమైన చెమట రావడం, పొత్తి కడుపు నొప్పి, నిరంతర వీరోచనాలు ఉంటాయని చెప్పారు. ఎయిడ్స్​నివారణకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ లక్ష్మణ్, […]

Read More