Breaking News

డీజీపీ

సూర్యాపేటపై నజర్​

సూర్యాపేటపై నజర్​

సారథి న్యూస్​, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతుండడంతో ముఖ్యమంత్రి జిల్లాపై నజర్‌ పెట్టారు. సీఎం కేసీఆర్​ ఆదేశాల మేరకు బుధవారం సూర్యాపేటలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌,  డీజీపీ మహేందర్‌రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర పర్యటించారు. కరోనా వైరస్‌ వ్యాప్తికి కారణమైన మార్కెట్‌ బజార్‌ను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్​లో కలెక్టర్‌ టి.వినయ్‌ కృష్ణారెడ్డి, ఎస్పీ ఆర్‌.భాస్కరన్, జిల్లా అధికారులతో పరిస్థితిపై సమీక్షించారు. అనంతరం సీఎస్‌ జిల్లా […]

Read More