Breaking News

డీజీపీ మహేందర్ రెడ్డి

సమావేశంలో మాట్లాడుతున్న డీజీపీ మహేందర్​ రెడ్డి

ప్రూఫ్​​ ఉంటేనే బయటికి రావాలి

లాక్​ డౌన్​ మరింత కఠినతరం ప్రభుత్వ ఉద్యోగులకు కలర్​ పాస్​లు డీజీపీ మహేందర్ రెడ్డి సారథి న్యూస్​, హైదరాబాద్​: అడ్రస్​ ప్రూఫ్​ ఉంటేనే బయటికి రావాలని డీజీపీ మహేందర్​ రెడ్డి సూచించారు. విధులకు వెళ్లే ప్రభుత్వ ఉద్యోగులకు రోజుకు ఒకటి చొప్పున ఆరు రోజులకు ఒక్కో కలర్​ పాస్​ చొప్పున ఇస్తామన్నారు. కరోనా వ్యాప్తి.. లాక్​ డౌన్​ నేపథ్యంలో సోమవారం ఆయన డీజీపీ ఆఫీసులో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. అవసరమైన సరుకులు కొనడానికి మూడు కి.మీ. […]

Read More