Breaking News

డబ్ల్యూహెచ్ వో

కరోనాను లైట్‌ గా తీసుకోవద్దు

కరోనాను లైట్‌ గా తీసుకోవద్దు

జెనీవా: కరోనాతో యువతకు ముప్పు ఉందని, దాన్ని లైట్‌ తీసుకోవద్దని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూహెచ్‌వో) వార్నింగ్‌ ఇచ్చింది. వైరస్‌ను లైట్‌ తీసుకుని సమ్మర్‌‌ హాలిడేస్‌ను ఎంజాయ్‌ చేయలనుకోవడం వల్లే కేసులు పెరిగాయని అన్నారు. ఈ విషయాన్ని గతంలోనే చెప్పామని, ఇప్పుడు మళ్లీ గుర్తుచేస్తున్నామని అన్నారు. వృద్ధులకు ముప్పు ఉన్నట్లే యువతకు కూడా ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. కరోనా బారినపడి యువకులు కూడా చనిపోయే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అధోనమ్‌ గెబ్రెయేన్‌ […]

Read More