Breaking News

టెస్ట్ సిరీస్

భారత్ వర్సెస్​ ఆస్ర్టేలియా

డిసెంబర్ 3 నుంచి బ్రిస్బేన్​లో తొలి టెస్ట్ న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి తర్వాత భారత్ క్రికెట్ జట్టు అతి పెద్ద టెస్ట్ సిరీస్​కు రెడీ అవుతోంది. డిసెంబర్ 3 నుంచి ఆస్ర్టేలియాలో పర్యటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో ఇండో–ఆసీస్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ను బీసీసీఐ, క్రికెట్ ఆస్ర్టేలియా (సీఏ) విడుదల చేశాయి. నాలుగు టెస్ట్​ల్లో భాగంగా తొలి మ్యాచ్ బ్రిస్బేన్​లో జరగనుంది. ఆసీస్​లో కరోనా ప్రభావం ఎక్కువగా లేకపోవడంతో నాలుగు మ్యాచ్​లకు నాలుగు వేదికలను […]

Read More