Breaking News

టెయిల్స్

ధోనీ అందుకు ఒప్పుకోలేదు

లంక మాజీ కెప్టెన్‌ కుమార సంగక్కర న్యూఢిల్లీ: 2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను అప్పటి లంక కెప్టెన్‌ కుమార సంగక్కర గుర్తుచేసుకున్నాడు. ముంబైలోని వాంఖడేలో జరిగిన ఫైనల్​ మ్యాచ్​లో రెండుసార్లు టాస్‌ వేయాల్సి వచ్చిందని చెప్పాడు. అప్పటి టీమిండియా సారథి ధోనీ వల్లే ఇలా జరిగిందన్నాడు. ‘ఫైనల్‌ కోసం అభిమానులు పోటెత్తారు. జనంతో వాంఖడే నిండిపోయింది. శ్రీలంకలో మేం ఇలాంటి అనుభవాన్ని ఎప్పుడూ చూడలేదు. మా వాళ్లకు చాలా కొత్తగా అనిపించింది. […]

Read More