Breaking News

జిల్లెలగూడ

జిల్లెలగూడ చెరువుకు కొత్త సొబగులు

జిల్లెలగూడ చెరువుకు కొత్త సొబగులు

సారథి న్యూస్, హైదరాబాద్: సుమారు రూ.3.65 కోట్ల వ్యయంతో సుందరీకరణ పనులు చేపట్టిన హైదరాబాద్​లోని జిల్లెలగూడ చందనం చెరువును శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రజలకు అంకితం చేశారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, ఫెన్సింగ్​, బతుకమ్మ ఘాట్, ప్లాంటింగ్, ఐలాండ్, పక్షులు, జంతువుల బొమ్మలతో చేపట్టిన పనులు స్థానికులను ఆకట్టుకుంటున్నాయి. కాంక్రీట్​ జంగిల్​గా మారుతున్న పట్టణ ప్రాంతాల్లో ప్రజలు సేదతీరడానికి చెరువు పరిసరాలు, పార్కులు దోహదపడతాయని, గొలుసుకట్టు చెరువులను దశలవారీగా అభివృద్ధి చేస్తామని మంత్రి […]

Read More