Breaking News

చేర్యాల

ఆగ్రహించిన చేర్యాల జనం

ఆగ్రహించిన చేర్యాల జనం

ధ్వంసమైన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అక్రమ కట్టడాలు జనాగ్రహానికి ధ్వంసమైన యాదగిరిరెడ్డి కబ్జా భూమి పోలీసుల రంగ ప్రవేశం, అఖిలపక్షనాయకుల అరెస్టు సారథి న్యూస్, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి భూ రాజకీయం కలకలం రేపుతోంది. అక్రమ నిర్మాణం చేపట్టారని విపక్ష నాయకులు, కార్యకర్తలు వాటిని ధ్వంసం చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఇక్కడి పెద్దచెరువు కింద భాగంలో కొంత ప్రదేశాన్ని దశాబ్దాలుగా పట్టణ ప్రజలు పశువుల సంతగా వాడుకుంటున్నారు. భూమిని ఎమ్మెల్యే […]

Read More
నాలాలను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోండి

నాలాలను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోండి

సారథి న్యూస్, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె అశోక్ అన్నారు. ఈ సందర్బంగా శనివారం ఆయన మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు చేర్యాల పట్టణంలోని రోడ్లన్నీ నీటితో నిండిపోయాయన్నారు. రహదారి వెంట అక్రమార్కులు నాలాలను కబ్జా చేయడం ద్వారా డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందన్నారు. మున్సిపల్ అధికారులు, పాలకమండలి సభ్యులు నాలాలను క్లీన్ చేయడం, కబ్జాలకు గురైన స్థలాలను […]

Read More