న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్ ధరలు వరుసగా 15వ రోజు పెరిగాయి. ఆదివారం డీజిల్పై 0.60 పైసలు, డీజిల్పై 0.35 పైసలు పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. దీంతో వారం రోజుల్లో పెట్రోల్పై రూ.8.88, డీజిల్పై రూ.7.97 మేర పెరిగింది. చమురు మార్కెటింగ్ సంస్థల ధర నోటిఫికేషన్ ప్రకారం ఢిల్లీలో ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.79.23కి చేరగా.. డీజిల్ ధర రూ.78.27కి చేరింది. ఢిల్లీలో 2018లో ఇంత స్థాయిలో ధరలు పెరగిగాయని విశ్లేషకులు చెప్పారు. 2018 అక్టోబర్లో […]