Breaking News

గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ

పీవీ కూతురైతే ఓటేయాలా..?

పీవీ కూతురైతే ఓటేయాలా..?

సారథి న్యూస్, మహబూబ్​నగర్: ఏ అర్హత ఉందని మీకు గ్రాడ్యుయేట్లు ఓట్లు వేయాలని హైదరాబాద్, మహబూబ్​నగర్, రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి ముకురాల శ్రీహరి టీఆర్ఎస్ ​అభ్యర్థి సురభి వాణీదేవిని ఉద్ధేశించి విమర్శించారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు కూతురుగా అర్హత ఉంటే సరిపోతుందా? అని ప్రశ్నించారు. మంగళవారం మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో గిరిజన విద్యార్థి వేదిక, బహుజన స్టూడెంట్​యూనియన్​ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఎందుకు వేయడం లేదని […]

Read More