Breaking News

గురుపూజోత్సవం

విద్యాభివృద్ధికి కృషిచేద్దాం

విద్యాభివృద్ధికి కృషిచేద్దాం

సామాజిక సారథి, పెద్దశంకరంపేట: ఉపాధ్యాయులు విద్యాభివృద్ధికి కృషిచేయాలని పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్ అన్నారు. గురుపూజోత్సవం సందర్భంగా ఆదివారం పెద్దశంకరంపేట ఎంపీడీవో ఆఫీసు ఆవరణలో పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భావితరాల పౌరులను తీర్చిదిద్దే బాధ్యత టీచర్లదేనని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు తరగతి గదిలో  రూపుదిద్దుకుంటుందన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ లక్ష్మీరమేష్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళి పంతులు, సర్పంచ్​ల ఫోరం మండలాధ్యక్షుడు రాములు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు దత్తు, రైతుబంధు అధ్యక్షుడు […]

Read More