Breaking News

గాలికుంటు

పశువులకు టీకాలు తప్పనిసరి

సారథి న్యూస్, మెదక్: పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా వ్యాధినిరోధక టీకాల పంపిణీ ప్రక్రియను ఈనెల 10వ తేదీ వరకు పూర్తిచేయాలని మెదక్ కలెక్టర్ ధర్మారెడ్డి జిల్లా పశువైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్​లో అధికారులతో సమీక్షించారు. గ్రామాల్లో పాడి రైతులు, మేకలు, గొర్రెల కోసం హరితహారం కార్యక్రమంలో తుమ్మ, సుబాబుల్, అవిసె, సూపర్ నేవియర్ గడ్డివేయాలని సూచించారు. అధికారులు ఈ సీజన్​లో రైతులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. పాడి పశువులకు బీమా చేయించే విషయమై అవగాహన […]

Read More