Breaking News

క్వీన్

ముంబైని వీడిన క్వీన్

ముంబైని వీడిన క్వీన్

ముంబై: ప‌లు నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య ఐదురోజుల క్రితం ముంబైలో అడుగుపెట్టిన బాలీవుడ్ క్వీన్ కంగ‌నా రనౌత్‌… సోమ‌వారం ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆదివారం మ‌హారాష్ట్ర గవర్నర్​భ‌గ‌త్ సింగ్ కొష్యారీని క‌లిశారు. ఆమె.. త‌న ఇంటిని బీఎంసీ అధికారులు కూల్చివేయ‌డం, శివ‌సేన నాయ‌కుల బెదిరింపులు, త‌దిత‌ర విష‌యాల‌ను ఆయ‌న‌కు వివ‌రించారు. ఈ నేప‌థ్యంలోనే ఆమె సోమ‌వారం తన స్వస్థలం హిమాచ‌ల్‌ప్రదేశ్‌లోని మ‌నాలికి ప‌య‌నమ‌య్యారు. ముంబైని పీవోకేతో పోల్చడం, శివసేన నాయ‌కుడు సంజ‌య్‌రౌత్‌కు స‌వాల్, సీఎం ఉద్దవ్​థాక్రేపై విమర్శల […]

Read More