Breaking News

కేంద్ర హోంమంత్రి అమిత్ షా

ఛత్తీస్‌గఢ్‌కు చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా

ఛత్తీస్‌గఢ్‌ చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా

సారథి, ఖమ్మం: కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా ఛత్తీస్‌గఢ్‌కు చేరుకున్నారు. ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక హెలిక్యాప్టర్​లో జగదల్‌పూర్‌కు చేరుకున్న ఆయన సైనికులకు నివాళులర్పించారు. ఛత్తీస్‌గఢ్​లోని బీజాపూర్ జిల్లా తెర్రం అటవీ ప్రాంతంలో వోయిస్టుల భీకర దాడిలో సుమారు 22 మంది జవాన్లు నేలకొరిగిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి రాయపూర్, బీజాపూర్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న జవాన్లను పరామర్శించనున్నారు. అనంతరం ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా జగదల్‌పూర్‌ పర్యటన […]

Read More