Breaking News

ఒడిశా

పేద విద్యార్థికి ఎమ్మెల్యే సాయం

సారథి న్యూస్​, బిజినేపల్లి: ఓ పేదింటి విద్యాకుసుమానికి నాగర్​ కర్నూల్​ ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి ఆదివారం హైదరాబాద్​లోని తన నివాసంలో రూ.50వేల ఆర్థిక సాయం అందజేశారు. బిజినేపల్లి మండలంలోని ఉడుగులకుంట తండా గ్రామనికి చెందిన సురేష్ కు ఒడిశాలోని సాంబల్​పూర్​ ఐఐఎంలో ఎంబీఏ సీటు వచ్చింది. చదవడానికి డబ్బులు లేకపోవడంతో ఇబ్బందిపడుతున్నాడు. తల్లిదండ్రులు, స్థానిక నాయకులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన ఎమ్మెల్యే తనవంతు సాయం చేశారు. ఆయన వెంట జడ్పీటీసీ హరిచరణ్ రెడ్డి, […]

Read More