Breaking News

ఏపీ కేబినేట్

ఆంధ్రప్రదేశ్​ కేబినెట్​ కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్​ కేబినెట్​ కీలక నిర్ణయాలు

జిల్లాల పునర్నిర్మాణం అధ్యయనంపై కమిటీ పాఠశాల విద్యాశాఖలో పోస్టుల భర్తీ ప్యాపిలిలో గొర్రెల కాపరుల శిక్షణ కేంద్రం సీఎం జగన్​ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం అమరావతి: ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం బుధవారం సెక్రటేరియట్​లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. రెండు గంటలపాటు కొనసాగిన మీటింగ్​లో పలు కీలకమైన అంశాలపై చర్చించింది. రాష్ట్రంలో 25 జిల్లాల ఏర్పాటు అంశాన్ని చర్చించింది. అందుకోసం జిల్లాల పునర్నిర్మాణం అధ్యయనంపై కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి […]

Read More