Breaking News

ఎలైట్

ఫుట్​ బాల్​ కు సాయం చేయండి

ఫుట్​ బాల్​ కు సాయం చేయండి

కేంద్ర క్రీడామంత్రి కిరణ్​ రిజిజు న్యూఢిల్లీ: దేశంలో ఫుట్​ బాల్​ ను మరింత మెరుగుపర్చేందుకు టాప్ కార్పొరేట్ కంపెనీలు, స్టేట్, డిస్ర్టిక్ బాడీలు ఇతోధికంగా సాయం చేయాలని కేంద్ర క్రీడామంత్రి కిరణ్ రిజిజు కోరారు. గ్రాస్ రూట్ లెవెల్​లో ఈ క్రీడను అభివృద్ధి చేయాలని సూచించారు. భారత్​ లో ఫుట్​ బాల్​ కల్చర్​ ను ఎలా వృద్ధి చేయాలనే దానిపై మంత్రి తన దృక్పథాన్ని వెల్లడించారు. ‘పాఠశాల స్థాయిలో ఫుట్​ బాల్​ను ప్రవేశపెట్టాలి. స్థానికంగా లీగ్​ లు […]

Read More