Breaking News

ఎమ్మెల్యే సతీష్ కుమార్

కుర్చీ వేసినం.. ప్రాజెక్టు పూర్తిచేయండి

సారథి న్యూస్, హుస్నాబాద్: సీఎం కేసీఆర్ కు గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్ కట్టపై కుర్చీవేశామని, కూర్చొని ప్రాజెక్టును పూర్తిచేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ హితవు పలికారు. శుక్రవారం ఆయన హుస్నాబాద్​లో విలేకరులతో మాట్లాడారు. మిడ్ మానేరు నుంచి గౌరవెల్లి ప్రాజెక్టులోకి రెండు చిన్న చిన్న లింకులను కలిపితే 12 కి.మీ. సొరంగ మార్గం ద్వారా ప్రాజెక్టులోకి నీళ్లు వస్తాయన్నారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఇచ్చిన మాట ప్రకారం గౌరవెల్లి, గండిపల్లి భూ నిర్వాసితులకు సకాలంలో […]

Read More