Breaking News

ఎమ్మెల్యే అంజయ్య

వేడుకగా సీఎం దత్తపుత్రిక ప్రత్యూష వివాహం

వేడుకగా సీఎం దత్తపుత్రిక ప్రత్యూష వివాహం

సారథి న్యూస్, షాద్​నగర్: సీఎం కె.చంద్రశేఖర్​రావు దత్తపుత్రిక ప్రత్యూష, చరణ్ రెడ్డి వివాహం సోమవారం రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​ నియోజకవర్గం పరిధిలోని కేశంపేట మండలం పాటిగడ్డ గ్రామంలోని లూర్దుమాత చర్చిలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్య​అతిథిగా షాద్​నగర్​ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు ఆదివారం సీఎం సతీమణి శోభ, గిరిజన, మహిళా సంక్షేశాఖ మంత్రి సత్యవతి రాథోడ్​ తదితరులు ప్రత్యూషను పెళ్లి కూతురు చేశారు.

Read More