Breaking News

ఎన్సీఆర్బీ

రోజుకు 88 మంది.. అందులో ద‌ళితులు 11 మంది

రోజుకు 88 మంది.. ద‌ళితులు 11 మంది

కామాంధుల‌కు బ‌ల‌వుతున్న భార‌తీయ వ‌నితలు వీళ్లు దేశంలో మహిళలపై పెరుగుతున్న లైంగిక‌దాడులు గ‌తేడాది 32వేల మంది బాధితులు నేష‌న‌ల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడి న్యూఢిల్లీ : స్త్రీని దేవ‌త‌గా పూజించే దేశంలో మ‌హిళ‌ల‌కు ర‌క్షణ కరువవుతోంది. దేశంలో ఇక్కడా అక్కడా అని తేడా లేకుండా ఏ మూల‌కెళ్లినా మ‌న స్త్రీల‌కు భ‌ద్రత లేదన్నది స్పష్టమవుతోంది. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ‌దేశంలో రోజుకు ఏకంగా 88 మంది మ‌న త‌ల్లులు, అక్కాచెళ్లెల్లు కామాంధుల కాటుకు బ‌ల‌వుతున్నారు. […]

Read More