Breaking News

ఎంప్లాయీస్

ఎంప్లాయీసే మాకు బలం: టిక్​టాక్​

ఎంప్లాయీసే మాకు బలం: టిక్​టాక్​

న్యూఢిల్లీ: చాలా తక్కువ సమయంలో అత్యంత ప్రజాదరణ పొందిన టిక్‌టాక్‌ యాప్‌ను ఇండియా బ్యాన్‌ చేయడంపై ఆ సంస్థ సీఈవో కెవిన్‌ మెయర్‌‌ మన దేశంలోని ఎంప్లాయీస్‌కు లెటర్‌‌ రాశారు. ఈ అంశంపై స్టేక్‌ హోల్డర్స్‌తో చర్చలు జరుపుతున్నామని అన్నారు. ‘వాటాదారులతో కలిసి సమస్యలను పరిష్కరించేందుకు చూస్తున్నాం. టిక్‌టాక్‌ భారతీయ చట్టం ప్రకారం డేటా గోప్యత, భద్రతా అవసరాలకు అనుగుణంగా కొనసాగుతోంది. వినియోగదారుల గోప్యత, సమగ్రతకు అత్యధిక ప్రాముఖ్యతనిస్తుంది. 2018లో స్టార్ట్‌ అయిన ఈ టిక్‌టాక్‌ యాప్‌ […]

Read More