Breaking News

ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు

ఖాళీ స్టేడియాల్లోనే మ్యాచ్​లు

ఈసీబీ సన్నాహాలు లండన్‌: అంతర్జాతీయ క్రికెట్​ను వీలైనంత తర్వగా గాడిలో పెట్టాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్​లను నిర్వహించేందుకు కసరత్తుచేస్తోంది. ఇందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనుంది. యూకే ప్రభుత్వం అనుమతి కోసం కూడా ప్రయత్నిస్తోంది. మరోవైపు ఔట్​ డోర్ ట్రైనింగ్​ మొదలుపెట్టాలని మరో 37మంది క్రికెటర్లకు ఈసీబీ సూచించింది. ఇప్పటికే 18మంది బౌలర్లు గత వారం నుంచే గ్రౌండ్​తో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ […]

Read More