Breaking News

ఆరోగ్యశ్రీ

కరోనాకు ఆరోగ్యశ్రీ వైద్యం

సారథి న్యూస్, హుస్నాబాద్: కరోనా పేషంట్లకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యమందించాని టీపీసీసీ కార్యదర్శి బొమ్మ శ్రీరాం చక్రవర్తి డిమాండ్​ చేశారు. శుక్రవారం ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ 50వ జన్మదిన వేడుకల్లో మాట్లాడారు. ప్రపంచ మహమ్మారి కరోనా వైరన్ రోజురోజుకు విజృంభిస్తోందని దాని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుందని కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేసిన పట్టించుకోలేదన్నారు. ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని […]

Read More