Breaking News

ఆత్మనిర్భర్ నిధి

వీధివ్యాపారులకు రుణాలు ఇవ్వాల్సిందే

వీధి వ్యాపారులకు రుణాలు ఇవ్వాల్సిందే

సారథి న్యూస్, కర్నూలు: కరోనా వైరస్ కారణంగా వ్యాపారాలు దెబ్బతిని ఆర్థికంగా చితికిపోయిన వీధివ్యాపారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్ నిధి పథకం కింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి త్వరితగతిన రుణాలు అందించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషిచేయాలని కమిషనర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక సంబంధిత అధికారులతో సమావేవం నిర్వహించారు. రుణాలు ఇవ్వడానికి జాప్యం చేస్తున్న బ్యాంకు అధికారులపై అసంతృప్తి వ్యక్తంచేశారు. నిర్దేశిత బ్యాంక్ లాగిన్ లో […]

Read More