Breaking News

ఆంక్షలు

గంగాసాగర్‌ మేళాలో ఆంక్షలుండవ్

గంగాసాగర్‌ మేళాలో ఆంక్షలుండవ్​

కుంభమేళా తరహాలోనే వీటి నిర్వహణ సమీక్షలో స్పష్టంచేసిన సీఎం మమతా బెనర్జీ కోల్‌కతా: గంగాసాగర్‌ మేళాలో ఎలాంటి కొవిడ్‌ సంబంధిత ఆంక్షలు ఉండబోవని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ చెప్పారు. కుంభమేళా జరిగినప్పుడు ఇలాంటి ఆంక్షలేమైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఉత్తర ప్రదేశ్‌, బిహార్‌, ఇతర సుదూర ప్రాంతాల నుంచి గంగాసాగర్‌ మేళాలో పాల్గొనేందుకు వచ్చేవారిని ఎలా ఆపగలమని అడిగారు. పశ్చిమ బెంగాల్‌లోని సాగర్‌ ద్వీపంలో జనవరి 8 నుంచి 16 వరకు గంగాసాగర్‌ మేళా […]

Read More