Breaking News

అమరవీరులు

మనమే అగ్రగామి

తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు తీరాయి మిషన్ భగీరథతో మంచినీళ్ల గోస తీరింది అన్నిరంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించాం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితం తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో సీఎం కేసీఆర్​ సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఏ సమస్యలు తీరుతాయని ఆశించామో, ఆ సమస్యలు పరిష్కారమవుతున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రైతులు, వ్యవసాయం పరిస్థితి దారుణంగా ఉండేదన్నారు. నేడు తెలంగాణ వ్యవసాయం దేశంలోనే అగ్రగామిగా ఉందని పునరుద్ఘటించారు. […]

Read More