Breaking News

అంబేద్కర్ యూత్

కారంచేడు మృతులకు నివాళి

కారంచేడు మృతులకు నివాళి

సారథి న్యూస్, రామగుండం: ప్రకాశం జిల్లా కారంచేడు అగ్రవర్ణాల నరమేధానికి 35 ఏళ్లు గడిచిపోయిందని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొంకూరి మధు అన్నారు. శుక్రవారం గోదావరిఖని పట్టణంలోని తెలంగాణ అంబేద్కర్ భవన్​లో జరిగిన సమావేశంలో కారంచేడు మృతులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మాదిగ కులస్తులను ఉచకోత కోసి అగ్రవర్ణాలు నరమేధం సృష్టించాయని ఆవేదన వ్యక్తంచేశారు. అగ్రవర్ణ పార్టీల్లో కొందరు దళిత నాయకులు పాలేరులుగా పనిచేస్తున్నందున కారంచేడు బాధితులకు […]

Read More