Breaking News

శ్రీకాకుళం

కరోనా పరీక్షలకు స్వచ్ఛందంగా రావాలి

కరోనా పరీక్షలకు స్వచ్ఛందంగా రావాలి

సారథి న్యూస్, శ్రీకాకుళం : దేశ, విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వైద్యపరీక్షలు చేయించుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ పిలుపునిచ్చారు. మంగళవారం ‘జగనన్న విద్యా దీవెన పథకం’ ప్రారంభోత్సవం అనంతరం కలెక్టర్, కరోనాపై తీసుకుంటున్న చర్యలపై మీడియాకు వివరించారు. జిల్లాకు ఇప్పటివరకు విదేశాల నుండి 13,500 మంది వరకు వచ్చారని, వారు స్వచ్ఛందంగా సెల్ నం.94912 22122, 089422 40699 లకు ఫోన్ చేసి వివరాలు తెలియజేయాలన్నారు. ఢిల్లీ, ముంబై తదితర […]

Read More
'పాతపట్నం'లో బయటికి రావొద్దు

‘పాతపట్నం’లో బయటికి రావొద్దు

సారథి న్యూస్, శ్రీకాకుళం: కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో పాతపట్నం మండలంలో లాక్ డౌన్ ను మరింత కఠినం చేస్తున్నామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ స్పష్టం చేశారు. జిల్లాలో మూడు పాజిటీవ్ కేసులు నమోదవ్వడంతో అన్నిశాఖల అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. శనివారం కలెక్టర్ జె.నివాస్ మీడియాతో మాట్లాడుతూ పాతపట్నం మండలానికి చెందిన ఓ వ్యక్తి ఢిల్లీ నుంచి రాగానే పరీక్షలు నిర్వహిస్తే పాజిటీవ్ గా వచ్చిందని, కాకినాడ తుది ఫలితాల కోసం పంపించగా నెగిటీవ్ […]

Read More
రాపిడ్ కిట్టుతో కరోనా టెస్ట్​

రాపిడ్ కిట్టుతో కరోనా టెస్ట్​

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పాలకొండ డివిజన్ పరిధిలో సారథి న్యూస్​, శ్రీకాకుళం: ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పాలకొండ డివిజన్ పరిధిలోని అంపిలి గ్రామంలో రాపిడ్ కిట్టుతో తొలి కరోనా టెస్ట్ ను కలెక్టర్ జె.నివాస్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఏఎన్ఎం, ఆశా వర్కర్స్ నిర్వహించిన సర్వే ప్రకారం బీపీ, షుగర్.. ఇతర వ్యాధులు లేకున్నా దగ్గు, జలుబు జ్వరంతో బాధపడుతున్న వారికి రాపిడ్ కిట్టుతో కరోనా టెస్ట్ నిర్వహిస్తామన్నారు. ఆయన వెంట […]

Read More