Breaking News

కర్నూలు

పారిశుద్ధ్య కార్మికులకు సత్కారం

పారిశుద్ధ్య కార్మికులకు సత్కారం

సారథి న్యూస్​, కర్నూలు: మానవాళిని వణికిస్తున్న కరోనా విజృంభిస్తున్న సమయంలో సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్​ డీకే బాలాజీ ఘనంగా సత్కరించారు. సోమవారం ఉదయం ఎన్.ఆర్.పేటలోని ఆరవ శానిటరీ డివిజన్ కార్యాలయంలో ఇద్దరు కార్మికుల చేత కేక్ కట్ చేయించారు. కోవిడ్ నియంత్రణకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఇకపై ప్రతినెలా చివరి రోజున ఆ నెలలో వచ్చే పారిశుద్ధ్య కార్మికుల జన్మదిన వేడుకలను నిర్వహిస్తామని […]

Read More
7 నుంచి ‘వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ’ షురూ

7 నుంచి ‘వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ’ షురూ

సారథి న్యూస్​, కర్నూలు: బాలింతలు, గర్భిణులకు ఆరోగ్య భరోసా కల్పిస్తూ రాష్ట్రప్రభుత్వం సెప్టెంబర్​ 7 నుంచి ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం అమలుకు ఏర్పాట్లు చేశామని ఐసీడీఎస్‌ పీడీ శారద భాగ్యరేఖ తెలిపారు. పథకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా క్యాంపు ఆఫీసు నుంచి ప్రారంభిస్తారని తెలిపారు. జిల్లాలోని రైతు భరోసా కేంద్రాల్లో వెబ్‌ టెలికాస్ట్‌ను ప్రజాప్రతినిధులు, ఐసీడీఎస్‌ సిబ్బంది, లబ్ధిదారులతో కలిసి కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాటుచేస్తామన్నారు. ఐసీడీఎస్‌ […]

Read More
ప్రణబ్ ముఖర్జీ మృతికి బైరెడ్డి నివాళి

ప్రణబ్ ముఖర్జీ మృతికి బైరెడ్డి నివాళి

సారథి న్యూస్​, కర్నూలు: దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో రాయలసీమ ప్రాంత ఉనికిని కాపాడారని, ఆయన అకాలమరణానికి చింతిస్తూ కన్నీటితో నివాళులు అర్పిస్తున్నామని బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్​రెడ్డి విచారణ వ్యక్తంచేశారు. ‘రాయల తెలంగాణ వద్దు.. రాయలసీమ ముద్దు’ అన్న నినాదంతో హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద తాము 52 గంటల పాటు నిరాహార దీక్ష చేశామని గుర్తుచేశారు. రాయలసీమ అస్తిత్వాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కొందరు […]

Read More
బైబై.. గణేశా!

బైబై.. గణేశా!

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగరంలో 9రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు అందుకున్న వినాయకుడు గంగమ్మ ఒడికి చేరాడు. ఆదివారం నిమజ్జనోత్సవం అత్యంత వైభవంగా సాగింది. ఆయా మండపాల వద్ద కొలువుదీరిన బొజ్జ గణపయ్య నిమజ్జనానికి తరలివెళ్లాడు. ఈ సారి కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో వేడుకలను కొంత నిరాడంబరంగానే జరుపుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే హఫీజ్​ఖాన్, ఎస్పీ డాక్టర్​ఫక్కీరప్ప, మాజీ ఎమ్మెల్యే ఎస్​వీ మోహన్​రెడ్డి.. తదితర ప్రముఖులు ఉత్సవాల్లో పాల్గొన్నారు.మత సామరస్యానికి ప్రతీకఅంతకుముందు నగరంలోని రాంభట్ల ఆలయం […]

Read More
మల్లికార్జునుడి సన్నిధిలో ఏపీ హైకోర్టు చీఫ్​జస్టిస్​

మల్లికార్జునుడి సన్నిధిలో ఏపీ హైకోర్టు చీఫ్​జస్టిస్​

సారథి న్యూస్, శ్రీశైలం(కర్నూలు): శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి వారిని ఆంధ్రప్రదేశ్​రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి ఆదివారం దర్శించుకున్నారు. కర్నూలు జిల్లా జడ్జి రాధాకృష్ణ కృపాసాగర్, జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ డాక్టర్​కె.ఫక్కీరప్ప, జేసీ రవి పట్టన్ శెట్టి, ఈవో రామారావు తదితరులు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామి, అమ్మవారి మహామంగళ హారతి సేవలో పాల్గొన్నారు. అనంతరం వ్యూ పాయింట్​నుంచి శ్రీశైలం జలాశయం, పరిసర ప్రకృతి అందాలను తిలకించారు. అక్కడే ఉన్న మ్యూజియంలోకి […]

Read More
శాంతియుతంగా గణేశ్​నిమజ్జనోత్సవం

శాంతియుతంగా గణేశ్​ నిమజ్జనోత్సవం

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగరంలో ఆదివారం జరిగిన గణేశ్​ నిమజ్జన వేడుకల్లో కర్నూలు ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప పాల్గొన్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసు బందోబస్తును పర్యవేక్షించారు. నిమజ్జనం ప్రశాంతంగా, శాంతియుత వాతవరణంలో జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ వివరించారు. కోవిడ్19 నిబంధనల మేరకు నిమజ్జనోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ బాలాజీ, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్ వీ మోహన్ […]

Read More
బాలింతల ఆరోగ్యానికి భరోసా

బాలింతల ఆరోగ్యానికి భరోసా

‘వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ’ పథకానికి శ్రీకారం ‘అంగన్‌వాడీ పిలుస్తోంది’కి విశేష స్పందన సారథి న్యూస్, కర్నూలు: రాష్ట్రంలోని బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించాన్న సంకల్పంతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ‘వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ’ పథకాన్ని సెప్టెంబర్‌ 1న ప్రారంభించనున్నారు. గతంలో గిరిజనులకు మాత్రమే వర్తించే ఈ పథకం ఇక నుంచి అందరికీ వర్తించనుంది. పథకంలో భాగంగా రాగిపిండి కేజీ, బెల్లం 250 గ్రాములు, చిక్కి 250 గ్రాములు, ఎండు ఖర్జూరం 250 గ్రాములు, సజ్జ లేదా […]

Read More
ప్రతి క్రీడాకారుడికి ధ్యాన్ చంద్ ఆదర్శం

ప్రతి క్రీడాకారుడికి ధ్యాన్ చంద్ ఆదర్శం

సారథి న్యూస్, కర్నూలు: ప్రఖ్యాత భారత హాకీ దిగ్గజం ధ్యాన్ చంద్ ను ప్రతి క్రీడాకారుడు ఆదర్శంగా తీసుకోవాలని కర్నూలు కార్పొరేషన్​ కమిషనర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. శనివారం జాతీయ క్రీడాదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక అవుట్​డోర్ స్టేడియం వద్ద జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై ధ్యాన్​చంద్​ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అసాధారణ నైపుణ్యం, అద్భుత క్రీడాశక్తి కలిగి ఉంటే సాధారణ కుటుంబంలో జన్మించినా అత్యున్నత శిఖరాలకు సునాయాసంగా చేరుకోవచ్చని […]

Read More