సామాజిక సారధి , నాగర్ కర్నూల్ బ్యూరో: ఎన్నికల ప్రచారం నిన్నటితో ముగియడంతో అభ్యర్థులు పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి సారిస్తుండగా భారత రాష్ట్ర సమితి ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరియు అతని సోషల్ మీడియా విభాగం భారతీయ జనతా పార్టీ పైన సోషల్ మీడియా వేదికగా విష ప్రచారం ప్రారంభించడంతో దీనిపై భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ కు ఫిర్యాదు […]