Breaking News

Day: April 10, 2023

పరిహారం ఇచ్చాకే పనులు చేయండి

… మార్కొండయ రిజర్వాయర్ పనులను నిలిపివేసిన రైతులుసామాజిక సారధి , బిజినేపల్లి :మార్కొండయ రిజర్వాయర్ భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించిన తర్వాతే పనులు చేయాలంటూ గంగారం గ్రామానికి చెందిన రైతులు పనులను నిలిపివేశారు . సోమవారం రిజర్వాయర్ కింద భూమి కోల్పోతున్న నిర్వాసితులు పనులు జరుగుతున్న సంఘటన స్థలానికి చేరుకొని తమ పొలాలలో పనులు చేయాలంటే ముందుగా ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారం ఇచ్చిన తర్వాతనే పనులు చేయాలని అప్పటివరకు పనులు నింపాలని వాహనాలకు అడ్డం తగిలి […]

Read More