Breaking News

Month: May 2021

అక్రమ కేసులు బనాయిస్తుండ్రు

అక్రమకేసులు బనాయిస్తున్రు

  • May 11, 2021
  • Comments Off on అక్రమకేసులు బనాయిస్తున్రు

సారథి, సిద్దిపేట ప్రతినిధి: కొవిడ్ ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నందుకు అక్రమ కేసులు బనాయిస్తున్నారని డీసీసీ అధికార ప్రతినిధి, మాజీ సర్పంచ్​ కేడం లింగమూర్తి అన్నారు. మంగళవారం పట్టణంలోని అఖిలపక్ష నాయకులు ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే సతీశ్ కుమార్ ను ఈ ప్రాంత ప్రజలు రెండుసార్లు భారీ మెజార్టీతో గెలిపిస్తే ప్రజారోగ్యాన్ని గాలికొదిలి పాలిస్తున్నారని మండిపడ్డారు. కరోనా పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించేందుకు కొవిడ్ ఐసొలేషన్ వార్డులను ఏర్పాటు చేయాలని ఈనెల 9న స్థానిక ఎమ్మెల్యే […]

Read More
లాక్​డౌన్.. మద్యం ప్రియులు ఏంచేశారో తెలుసా?

లాక్​డౌన్.. మద్యం ప్రియులు ఏంచేశారో తెలుసా?

వైన్స్​ముందు గంటలకొద్దీ క్యూ లైన్​ కాటన్లు కాటన్లు మద్యం బయటకు.. భౌతికదూరం పాటించని వైనం కరోనా ఎవరికి అంటుకుంటుందోనని టెన్షన్​ సారథి, మానవపాడు/రామడుగు/వనపర్తి: ఈనెల 12(బుధవారం) నుంచి తెలంగాణలో లాక్​డౌన్​ ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో మందు బాబులు మద్యం షాపులకు క్యూ కట్టారు. ఇక మద్యం దొరకదు కావొచ్చు అనుకున్నారేమో పరుగెత్తి దక్కించుకున్నారు. ఒకరికొకరు తోసుకుంటూ ముందుకు సాగుతూ బాటిళ్లను కొన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు, అలంపూర్ చొరస్తా, శాంతినగర్, అయిజ, ఇటిక్యాల చొరస్తా […]

Read More
మేమున్నాం..

మేమున్నాం..

సారథి, మానవపాడు: కలిసి పెరిగారు.. కలిసి చదువుకున్నారు. ఒకరికొకరు కలిసి స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బొంకూర్ గ్రామనికి చెందిన ఎండీ ఖాజాహుస్సేన్ నెలన్నర రోజుల క్రితం చనిపోయాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పదో తరగతి పూర్వవిద్యార్థులు (1998-99) రూ.63,500 ఆర్థికసాయం చేశారు. బొంకూర్ గ్రామానికి వెళ్లి మృతుడు ఎండీ ఖాజాహుస్సేన్ సతీమణి సైనాజ్ బేగం కుటుంబసభ్యులకు అందజేశారు. ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవడం చాలా సంతోషంగా ఉందని గ్రామస్తులు […]

Read More
ఆర్ఎంపీ డాక్టర్ మృతి..దిగ్బ్రాంతిలో రెండు రాష్ట్రాల ప్రజలు

ఆర్ఎంపీ మృతి.. పలువురి దిగ్ర్భాంతి

  • May 10, 2021
  • Comments Off on ఆర్ఎంపీ మృతి.. పలువురి దిగ్ర్భాంతి

సారథి, వాజేడు: వాజేడు మండల కేంద్రంలో 30 ఏండ్లుగా ఆర్ఎంపీగా వైద్య సేవలందించిన డాక్టర్ పాండురంగ రాజు అలియాస్ పాయబాట్ల రాజు(80)కు ఇటీవల కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రాజు పలు గ్రామాల ప్రజలతో పాటు పక్క రాష్ట్రామైన ఛత్తీస్ గఢ్​ నుంచి వచ్చే వారికి ప్రథమ చికిత్స ద్వారా మెరుగైన వైద్యమందిస్తూ తనకంటూ గుర్తింపును తెచ్చుకున్నారు. తక్కువ ఖర్చులతో అనేకమంది ప్రాణాలను నిలబెట్టిన ప్రాణదాత ఆదివారం కరోనా కాటుకు బలికావడంతో ప్రజలు […]

Read More
సింటమ్స్ ఉంటే చెప్పండి

సింటమ్స్ ఉంటే చెప్పండి

– హుస్నాబాద్ లో ఇంటింటి సర్వే…వార్డు సభ్యులకు కౌన్సిలర్ సూచనలు   సారథి, సిద్దిపేట ప్రతినిధి: కొవిడ్ సింటమ్స్ ఉంటే కరోనా టెస్టులు చేసుకోవాలని హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ కొంకటి నళినిదేవి డా. రవి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం వార్డులో నిర్వహించిన ఇంటింటా ఫీవర్ సర్వేను పరిశీలించి మాట్లాడారు. వార్డుల్లో ఎవ్వరికైన కొవిడ్ లక్షణాలైన దగ్గు, జలుబు, జ్వరం, తలనొప్పి, ఒంటినొప్పులు ఉంటే స్థానిక ప్రభుత్వాస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలన్నారు.  వ్యాధి తీవ్రతరం కాకముందే […]

Read More
మనోధైర్యమే మందు

మనోధైర్యమే మందు

  • May 10, 2021
  • Comments Off on మనోధైర్యమే మందు

      – సైకాలజిస్టు ఎజ్రా మల్లేశం సారథి, రామడుగు: మనోధైర్యమే శ్రీరామ రక్ష అని సైకాలజిస్టు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎజ్రా మల్లేశం అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం సైక్రాలజిస్టు జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత ఫోన్ కౌన్సిలింగ్ నిర్వహించి మాట్లాడారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రతరం అవుతున్న తరునంలో ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడికి గురి కాకుండా ఆత్మ విశ్వాసాన్ని నింపుకోవాలన్నారు. స్వీయ నియంత్రణతోనే భయంకర మహమ్మారిని తరిమికొట్టచ్చన్నారు. ఎవరైన వ్యాధుల పట్ల భయం, నిరాశ […]

Read More
వేములవాడ రాజన్నను దర్శించుకున్న కలెక్టర్

వేములవాడ రాజన్నను దర్శించుకున్న కలెక్టర్

  • May 9, 2021
  • Comments Off on వేములవాడ రాజన్నను దర్శించుకున్న కలెక్టర్

సారథి, వేములవాడ: తెలంగాణ రాష్ట్రంలో శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం దక్షిణ కాశీగా పేరొందింది. శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డి.కృష్ణ భాస్కర్ రాజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆశీర్వదించి స్వామి వారి ప్రతిమలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులతో ఆయన మాట్లాడుతూ ఆర్చకులందరూ కొవిడ్ వ్యాక్సిన్ వేసుకొవాలని సూచించారు. ఆయన వెంట ఆలయ స్థానాచారి అప్పాల భీమా శంకర్, ప్రధానార్చకులు నమిలకొండ ఉమేష్ శర్మ, పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, […]

Read More
నానమ్మకు, నాన్నకు చోటివ్వలే..

నానమ్మకు, నాన్నకు చోటివ్వలే..

  • May 9, 2021
  • Comments Off on నానమ్మకు, నాన్నకు చోటివ్వలే..

సారథి, వేములవాడ: మానవత్వానికి మచ్చ తెచ్చిన ఓ ఘటన ఆదివారం రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని సాయినగర్ లో చోటుచేసుకుంది. నానమ్మ, నాన్నను ఓ మనవరాలు ఇంట్లోకి రావొద్దని గెంటివేసింది. బాధితుల కథనం మేరకు.. సాయినగర్ కు చెందిన వెంకటస్వామికి నలుగురు కూతుళ్లు ఉన్నారు. తన ఆస్తిని పెద్ద కూతురుకు రాసిచ్చాడు. వెంకటస్వామి భార్య, శతాధిక వృద్ధురాలైన తల్లితో కలిసి కొంతకాలంగా ఓ ఇంట్లో కిరాయికి ఉంటున్నారు. అతని తల్లి అనారోగ్యానికి గురికావడంతో ఓనర్ ఇంటిని ఖాళీచేయమన్నాడు. […]

Read More