Breaking News

Day: April 21, 2021

ఇండ్లస్థలాలు కబ్జాచేసిన్రు.. చర్యలు తీసుకోండి

ఇండ్ల స్థలాలు కబ్జా చేసిన్రు.. చర్యలు తీసుకోండి

సారథి, సిద్దిపేట ప్రతినిధి: గంగిరెద్దులు, బేడ బుడిగజంగాల ఇండ్ల స్థలాలు కబ్జా చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అందె అశోక్ అధికారులను కోరారు. సోమవారం చేర్యాల తహసీల్ధార్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు గ్రామ శివారు రుద్రాయపల్లికి చెందిన గంగిరెద్దులు, బేడ బుడగజంగాల కులస్తులకు 1982లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ సర్వే నం:740/ఏ/2లోని 2.22 ఎకరాల భూమి ఇండ్ల స్థలాలకు […]

Read More
మతపెద్దలు సహకరించండి

మతపెద్దలు సహకరించండి

సారథి, సిద్దిపేట ప్రతినిధి: దేశంలో భిన్నత్వంలో ఏకత్వం విరాజిల్లుతోందని హుస్నాబాద్ ఏసీపీ ఎస్.మహేందర్ అన్నారు. మంగళవారం అక్కన్నపేట పోలీస్ స్టేషన్ లో ఏర్పాటుచేసిన మతపెద్దల సమావేశంలో మాట్లాడారు. పల్లె నుంచి పట్నం వరకు కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన నిబంధనలు పాటించి పండుగలను ఎవరి ఇంట్లో వాళ్లు జరుపుకోవడమే కాకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదన్నారు. రామనవమి, రంజాన్, మహావీర్ హనుమాన్ జయంతి వేడుకలను భక్తులు, తమ ఇళ్లల్లోనే జరుపుకోవాలని […]

Read More
మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేక అభిమానం

మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేక అభిమానం

21 ఏప్రిల్ 2021: బుధవారంమేషం: ఉద్యోగులకు అధికారుల నుంచి సమస్యలు ఉంటాయి. కాంట్రాక్టర్లకు ప్రముఖుల సహకారంతో పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. నేత్ర సంభందిత అనారోగ్య సమస్యలు కలుగుతాయి చేపట్టినపనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. నూతన వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేక అభిమానం కలుగుతుంది. బంధువులను కలుసుకుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. ఖర్చులు పెరగడంతో అదనపు […]

Read More