Breaking News

Day: April 9, 2021

జవాన్ రాకేశ్వర్ సింగ్ క్షేమంగా విడుదల

జవాన్ రాకేశ్వర్ సింగ్ క్షేమంగా విడుదల

సారథి, భద్రాచలం: ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడింది. ఆరు రోజులుగా మావోయిస్టుల చెరలో ఉన్న కోబ్రా జవాన్ రాకేశ్వర్ సింగ్ మన్హాస్ గురువారం సాయంత్రం క్షేమంగా విడుదలయ్యారు. ఈనెల 3న ఎన్‌కౌంటర్ సమయంలో మావోయిస్టులకు చిక్కిన్ జవాన్‌ను వారు తమ వెంట బందీగా తీసుకెళ్లారు. అతనికి ఏ హానీ తలపెట్టకుండా క్షేమంగా విడిచిపెట్టాలని కుటుంబసభ్యులు, పలు ప్రజాసంఘాలు విజ్ఞప్తిచేశారు. జవాన్​ కూతురు కన్నీరు పెడుతూ తన నాన్నను ఏమీ చేయొద్దని వేడుకున్నతీరును ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టించింది. మధ్యవర్తుల ద్వారా […]

Read More