Breaking News

Day: June 19, 2020

పనిభారాన్ని అంచనా వేయడమే సక్సెస్​

న్యూఢిల్లీ: ఆటగాళ్లపై పడే పని భారాన్ని సరైన రీతిలో అంచనా వేయడమే.. టీమిండియా విజయానికి కారణమని బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అన్నాడు. షమీ, బుమ్రా, ఇషాంత్.. 145 కి.మీ.స్పీడ్​తో బౌలింగ్ చేసినా.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్తున్నారని చెప్పాడు. ‘పనిభారం ప్రస్తావన రాగానే బౌలర్ ఎన్ని ఓవర్లు వేశాడనేది లెక్క వేస్తారు. కానీ ఇది కరెక్ట్ కాదు. అతను మైదానంలో ఎంతసేపు ఉన్నాడు. ఏం పనిచేశాడు. ఎంతసేపు పరుగెత్తాడు. ఇలా ప్రతి దానిని లెక్కగట్టాలి. అందుకే […]

Read More

ఐసీసీ కావాలనే ఆలస్యం చేస్తోంది

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్​పై తుది నిర్ణయం తీసుకోవడంలో.. ఐసీసీ కావాలనే ఆలస్యం చేస్తోందని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ అన్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) తమ వల్ల కాదని చెప్పినా.. ఐసీసీ ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని ప్రశ్నించాడు. ‘నిర్వాహణ దేశమే వద్దు అంటుంటే.. ఐసీసీ మరో ప్రత్యామ్నాయాన్ని చూస్తుందా? ఎందుకీ నాన్చుడు ధోరణి. నిర్ణయాన్ని ప్రకటించే హక్కు ఐసీసీకి ఉన్నా.. ఇతర దేశాల సిరీస్లు, ప్లేయర్లను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నిర్ణయం ఎంత ఆలస్యమైతే.. అంతర్జాతీయ షెడ్యూల్ […]

Read More

దక్షిణాఫ్రికాలో 3టీ క్రికెట్

జొహెన్సెస్​బర్గ్​: కరోనా దెబ్బకు ఆగిపోయిన క్రికెట్​ను తిరిగి గాడిలో పెట్టేందుకు అన్ని దేశాలు తమ వంతు కృషి చేస్తున్నాయి. ఇందులో దక్షిణాఫ్రికా కాస్త భిన్నంగా ఆటను ప్రారంభించబోతున్నది. 3టీ రూపంలో ఓ భిన్నమైన ఫార్మాట్​ను అందుబాటులో తీసుకొస్తోంది. ఈనెల 27న 24 మంది ఆటగాళ్లు మూడు జట్లుగా విడిపోయి మ్యాచ్ ఆడనున్నారు. మూడు జట్లలో ఈగల్స్​కు డివిలియర్స్, కింగ్​ ఫిషర్స్​కు రబడా, కైట్స్​కు డికాక్ సారథ్యం వహించనున్నాడు. ప్రతి జట్టులో ఎనిమిది మంది ఆటగాళ్లు ఉంటారు. మొత్తం […]

Read More

కోల్​మన్​పై సస్పెన్షన్ వేటు

న్యూఢిల్లీ: డోప్ పరీక్షకు హాజరు కాకపోవడంతో.. వంద మీటర్ల ప్రపంచ చాంపియన్, అమెరికా స్టార్ స్ర్రింటర్ క్రిస్టియన్​ కోల్​మన్​పై సస్పెన్షన్ వేటుపడింది. విచారణ పూర్తయ్యే వరకు అతను ఎలాంటి ఈవెంట్లలో బరిలోకి దిగకూడదని ప్రపంచ అథ్లెటిక్స్ ఇంటిగ్రేటి యూనిట్(ఏఐయూ) వెల్లడించింది. అయితే డిసెంబర్ 9న శాంపిల్స్ సేకరించే సిబ్బంది తన ఇంటికి వచ్చినా.. కనీసం ఫోన్ కూడా చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారని చెప్పాడు. ఆ సమయంలో తాను పక్కనే షాపింగ్ మాల్లో ఉన్నానని తెలిపాడు. ఎప్పుడు, […]

Read More

కాటన్ టవల్​తో రుద్దండి

న్యూఢిల్లీ: బంతి రంగు మెరుగుపర్చేందుకు పాత కాలంలో వాడినట్లుగా.. కాటన్ టవల్​తో రుద్దితే సరిపోతుందని బ్రిటిష్ క్రికెట్ బాల్స్ లిమిటెడ్ (డ్యూక్స్) వెల్లడించింది. క్రికెట్ ఆరంభంలో చాలా మంది దిగ్గజ బౌలర్లు ఇదే సూత్రాన్ని పాటించారని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ జజోడియా తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉమ్మి వాడకపోవడం మంచిదేనని, అయితే దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ‘టెస్ట్ మ్యాచ్​ల్లో బంతి పాతబడే కొద్ది మెరుగుపర్చాల్సిన అవసరం ఉంది. దీనికి ఉమ్మి, చెమట ఏదైనా […]

Read More

చైతన్యతో నిహారిక

మెగా డాటర్‌ నిహారిక పెళ్లి గురించి పలుమార్లు హింట్లు ఇస్తూ వచ్చారు. తాజాగా ఓ యువకుడితో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘పీక్‌ ఏ బూ’ అని పేర్కొన్నారు అయితే అతని ముఖం మాత్రం కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో బిజినెస్ స్ట్రాటజిస్ట్ గా పనిచేస్తున్న జొన్నలగడ్డ చైతన్యను ఆమె పెళ్లాడనున్నట్టు తెలిసింది. వీరిద్దరూ కలిసి దిగిన ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Read More

అప్పుడే వదిలేద్దామనుకున్నాడు

న్యూఢిల్లీ: ఫామ్ లేకపోవడం, సరైన బ్యాటింగ్ స్థానం దొరకపోవడంతో 2007లోనే దిగ్గజ బ్యాట్స్​మెన్ సచిన్ టెండూల్కర్ కెరీర్​ గుడ్ బై చెప్పాలనుకున్నాడని టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్​స్టెన్​ వెల్లడించాడు. అప్పటికే తీవ్ర అసంతృప్తిలో ఉన్న మాస్టర్​కు వన్డే ప్రపంచకప్ నుంచి భారత్ లీగ్ దశ నుంచి నిష్ర్కమించడం మరింత భారంగా మారిందన్నాడు. ‘నేను బాధ్యతలు చేపట్టేనాటికి భారత జట్టులో పరిస్థితులు బాగాలేవు. వాటిని అధిగమించడానికి కాస్త సమయం పట్టింది. కానీ అప్పటికే ప్రయోగాల వల్ల ఆటగాళ్లంతా […]

Read More