Breaking News

Day: June 11, 2020

congress

విద్యుత్​ బిల్లులు మాఫీ చేయండి

సారథి న్యూస్, ఎల్బీనగర్ (రంగారెడ్డి): లాక్ డౌన్ సమయంలో హయత్ నగర్ డివిజన్ లోని ఎస్సీ, ఎస్టీ నిరుపేదలకు మూడు నెలల విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని హయత్ నగర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు గుర్రం శ్రీనివాస్ రెడ్డి కోరారు. బుధవారం కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ ఏఈ కార్యాలయంలో శ్రీనివాస్ రెడ్డి వినతిపత్రం అందజేశారు. డివిజన్ లో దాదాపు 90 శాతం మంది ఎస్సీ, ఎస్టీ నిరుపేదలు నివాసముంటున్నారని తెలిపారు. లాక్ డౌన్ సమయంలో […]

Read More

మనోజ్ కుటుంబాన్నిఆదుకోండి

సారథి న్యూస్, ఎల్బీనగర్ (రంగారెడ్డి) : విధి నిర్వహణలో కరోనాతో మృతిచెందిన జర్నలిస్టు మనోజ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50లక్షల ఎక్స్​గ్రేషియా చెల్లించి, అతని ఇంటిలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యుడు, బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి బోసుపల్లి ప్రతాప్ డిమాండ్ చేశారు. బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బచ్చి గళ్ల రమేష్ ఆధ్వర్యంలో ఈనెల 7న విధి నిర్వహణలో మృతిచెందిన టీవీ రిపోర్టర్ మనోజ్ కుమార్ […]

Read More

జాన్వీ సినిమా కూడా ఓటీటీలో

లెజెండరీ హీరోయిన్ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ‘ధడక్’ సినిమాతో బాలీవుడ్​ లో ఎంట్రీ ఇచ్చింది. సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా జాన్వీ నటనకు మాత్రం మంచి పేరే వచ్చింది. ఫస్ట్ సినిమాతో ఊహించని ఫలితాన్ని అందుకున్న జాన్వీ కపూర్ ఆ తరువాత ‘ఘోస్ట్ స్టోరీస్’ అనే ఒక వెబ్ సిరీస్ లో నటించింది. నెక్ట్స్ ‘గుంజన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్’ సినిమాలో టైటిల్ రోల్ ప్లే చేసింది. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మొట్ట మొదటి […]

Read More