![నీరాకేఫ్ ప్రారంభం](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/ktr-2.jpg?fit=1080%2C784&ssl=1)
సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలోని నెక్లెస్ రోడ్డులో సుమారు రూ.మూడు కోట్ల వ్యయంతో ఏర్పాటుచేసిన నీరా కేఫ్ ను గురువారం మంత్రులు కె.తారక రామారావు, వి.శ్రీనివాస్గౌడ్, తలసాని శ్రీనివాస్యాదవ్ తదితరులు బుధవారం ప్రారంభించారు. భువనగిరి ఎంపీ మాజీ బూర నర్సయ్యగౌడ్, గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, గౌడ సంఘం నాయకులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.