Breaking News

నాయిని పాడె మోసిన మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్‌

నాయిని పాడె మోసిన మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్‌

సారథి న్యూస్​, హైదరాబాద్: తెలంగాణ మాజీ హోంమంత్రి, టీఆర్ఎస్ సీనియ‌ర్ నేత, ప్రముఖ కార్మిక నాయకుడు నాయిని న‌ర్సింహారెడ్డి అంత్యక్రియులు గురువారం జూబ్లీహిల్స్ మ‌హాప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛ‌నాల‌తో ముగిశాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు పార్టీ నాయ‌కులు పాల్గొన్నారు. నాయిని పాడెను మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ మోసి తమకు ఉన్న అభిమానం చాటుకున్నారు.