![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/ROADS.jpg?fit=1223%2C785&ssl=1)
సారథిన్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం శనగర్ గ్రామం నుంచి గంగాధర వెళ్లే రోడ్డు అధ్వానంగా తయారైంది. ఇటీవల, గతంలో కురిసిన వర్షాలకు చిత్తడిగా మారింది. రోడ్డు పొడవునా గుంతలు ఏర్పడ్డాయి. ఇప్పటికైనా పాలకులు పట్టించకొని మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.