![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/POWERRRRRFF.jpg?fit=700%2C467&ssl=1)
సారథి న్యూస్, గద్వాల: విద్యుత్షాక్తో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం తుమ్మలచెరువులో చోటుచేసుకున్నది. యువకుడు తన పొలానికి నీరు పెట్టుకుంటుండగా.. పొలం వద్ద ట్రాన్స్ఫారం పోయింది. దీంతో లైన్ ఆఫ్చేసి జంపర్ వేస్తుండగా ప్రమాదవశాత్తు మెయిన్వైర్కు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.